తిరుమల రూ.1.5 కోట్ల ఉదయాస్తమాన సేవకు ఇకపై అలా కుదరదు.. టీటీడీ కీలక నిర్ణయం

1 year ago 40
TTD Trust Board Decision On Tirumala Udayasthamana Seva: తిరుమల శ్రీవారి దర్శనాల్లో విశేషమైనది ఉదయాస్తమాన సేవ. ఈ సేవ ధర ఏకంగా రూ.కోటి, రూ.కోటిన్నర కాగా.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయాస్తమానలో ప్రతి సేవకు భక్తుల్ని మార్పు చేసుకునే అవకాశం ఉండదు. ఈమేరకు టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది.. గత టీటీడీ బోర్డు భక్తుల్ని మార్పు చేసుకునేందుకు తీర్మానం చేయగా.. కొత్త పాలకమండలి ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article