తిరుమల లడ్డూ వివాదంపై బిగ్ అప్డేట్.. రంగంలోకి సీబీఐ సిట్, టీమ్‌లో నలుగురు సభ్యుల వివరాలివే

1 year ago 22
Tirupati Laddu Cbi Sit: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ సిట్ రంగంలోకి దిగింది. హైదరాబాద్ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, విశాఖపట్నం సీబీఐ ఎస్పీ మురళీ రంభలను సీబీఐ నియమించింది. ఏపీ ప్రభుత్వం నుంచి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి, విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టిలను సభ్యులుగా నియమించారు. సిట్ కోసం తిరుపతిలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఫుడ్ సేఫ్టే నుంచి అధికారిని సిట్‌లో నియమించాల్సి ఉంది.
Read Entire Article