తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు.. సిట్ నివేదికపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్..

1 month ago 4
తిరుమల నెయ్యి వ్యవహారంలో సిట్ నివేదికపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా స్పందించారు. సిట్ నివేదిక మీద కూటమి పార్టీలు, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. చంద్రబాబు రియాక్షన్ ప్రాధాన్యం సంతరించుకుంది. చిత్తూరులో జిల్లా కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు.. కుప్పంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ అంశం మీద స్పందించారు. ఎన్‌డీడీబీ రిపోర్టులో వచ్చిన అంశాలనే తాను మాట్లాడినట్లు వెల్లడించారు.
Read Entire Article