తిరుమల వెంగమాంబ అన్నదాన సత్రంలో తొక్కిసలాటలో బాలుడు చనిపోయాడా.. నిజమెంత?

5 hours ago 1
ఏపీలో అత్యధికంగా భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. శ్రీవారి అనుగ్రహం కోసం ఏటా లక్షల మంది భక్తులు తిరుమలను సందర్శిస్తారు. భక్తుల కోసం టీటీడీ ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అయితే తిరుమల కొండకు సంబంధించి సోషల్ మీడియాలో ఆనేక రకాల వార్తలు వైరల్ అవుతుంటాయి. తాజాగా తిరుమలలోని వెంగమాంబ అన్నదాన కేంద్రంలో తొక్కిసలాట జరిగిందని.. బాలుడు చనిపోయాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీని వెనుక అసలు నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article