తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయం తెలుసుకొని వెళ్లండి, ఇబ్బంది పడొద్దు

1 year ago 20
Tirumala Devotees Heavy Rush: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. కొండపై వారాంతపు సెలవుల కారణంగా భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుండటంతో టీటీడీ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా టీటీడీ కళాశాలల ఎన్‌సిసి విద్యార్థులు అశ్వాలతో విన్యాసాలు చేయగా, డాగ్ స్క్వాడ్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
Read Entire Article