తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. దర్శనంపై టీటీడీ కీలక ప్రకటన

1 year ago 29
TTD Eo On Tirumala Darshan Rush: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరగడంతో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులకు దాదాపు 20-24 గంటల సమయం పడుతోంది. వరుస సెలవులు, పురటాసి మాసం కారణంగా భక్తుల రద్దీ పెరిగింది. ఈ సమయంలో భక్తులు ఓపికగా ఉంటూ శ్రీవారిని దర్శించుకోవాలని టీటీడీ ఈవో జే శ్యామలరావు కోరారు. ఆయన అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్యచౌదరితో కలిసి స్థానిక సీఆర్వో జనరల్, నారాయణగిరి షెడ్లు, క్యూలైన్‌లను తనిఖీ చేశారు. క్యూలైన్‌ల వద్ద అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు పంపీణీని పరిశీలించారు.
Read Entire Article