తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గమనిక.. టీటీడీ ఆర్జిత సేవల్ని ఆ రోజు రద్దు చేసింది

7 months ago 8
Tirumala Kartika Vanabhojanam On November 17th: తిరుమలలో కార్తీక వనభోజన కార్యక్రమం ఈనెల 17న పార్వేటమండపంలో జరుగనుంది. శ్రీ మలయప్పస్వామివారు చిన్న గ‌జ వాహ‌నంపై, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ప‌ల్లకిపై ఆలయం నుంచి ఊరేగింపుగా పార్వేటమండపానికి తీసుకొచ్చి వేంచేపు చేస్తారు. అనంతరం స్నపనతిరుమంజనం నిర్వహించి.. కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు. తిరుమలలో కార్తీక వనభోజనం ఉండటంతో కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది టీటీడీ.
Read Entire Article