తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు తీపికబురు.. రైల్వే అధికారుల కీలక ప్రకటన

1 year ago 33
Tirumala Trains: దక్షిణ మధ్య రైల్వే అధికారులు సామాన్య ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు రైళ్లకు జనరల్ బోగీల సంఖ్యను పెంచిన అధికారులు.. తాజాగా మరికొన్ని రైళ్లకు కూడా అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నారు. జనరల్ బోగీలను రెండు నుంచి నాలుగుకు పెంచారు. అంతేకాదు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, చేర్పులు చేశారు. నేటి నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి వచ్చాయి.
Read Entire Article