తిరుమల వెళ్లే సామాన్య భక్తులకు భారీ ఊరట.. ఒక్కరోజులోనే దర్శనం, గదులు కూడా!

1 year ago 44
Tirumala Brahmotsavam Darshan And Rooms: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది.. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు దర్శనాలు, గదులపై టీటీడీ ఈవో కీలక ప్రకటన చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు.. అలాగే గదుల విషయంలో సామాన్యులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. గరుడ సేవ రోజు మొత్తం 3.50 లక్షల మంది కొండకు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
Read Entire Article