తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర సరికొత్త టెక్నాలజీ.. భక్తుల కోసం, ఆ సమస్య తొలగినట్లే!

2 months ago 10
Ai Frc Cameras In Front Of Tirumala Srivari Temple: తిరుమలలో భద్రతను పటిష్టం చేసేందుకు టీటీడీ అత్యాధునిక ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర ఈ కెమెరాలు భక్తుల రద్దీని అంచనా వేయడంతో పాటు, వాహన సేవల దర్శనాలపై ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి. శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థస్నానం చేశారు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు వైభవంగా జరిగాయి.
Read Entire Article