తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. మళ్లీ భక్తులకు దర్శనాలు ఎప్పుడంటే!

4 days ago 2
Tirumala Srivari Temple Closed Today: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. ఇవాళ చంద్రగ్రహణం కారణంగా ఆలయం దాదాపు 11 గంటల పాటూ మూతపడుతుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆలయం మూసివేస్తారు.. రాత్రి 7.30 గంటలకు మళ్లీ ఆలయ తలుపులు తెరుస్తారు. ఆలయ శుద్ధి అనంతరం రాత్రి 8.30 గంటలకు దర్శనాలకు మళ్లీ అనుమతిస్తారు. టీటీడీ అన్నప్రసాద కేంద్రాలను కూడా మూసివేస్తుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి.
Read Entire Article