తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. అమ్మో అంత డిమాండ్, ఆన్‌లైన్‌లో నిమిషాల్లోనే!

10 months ago 30
Tirumala Darshan Tickets Online Huge Demand: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లకు విపరీతమైన డిమాండ్ కొనసాగుతోంది. జూలై నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలైన 58 నిమిషాల్లోనే అయిపోయాయి. ఏప్రిల్ 30 నుంచి మే 2 వరకు రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు జరుగుతాయి. మే 3న కోదండరామస్వామి వారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నారని టీటీడీ తెలిపింది. భక్తులు రూ.1,000 చెల్లించి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
Read Entire Article