తిరుమల శ్రీవారి దర్శనానికి వెళితే ఇలా జరిగిందేంటి.. తమిళనాడు భక్తులకు ఊహించని షాక్!

7 months ago 11
Tirumala Tamilnadu Devotees Gold Theft From Car: తిరుమలలో కారు అద్దాలు పగలగొట్టి చోరీ జరగడం భక్తుల్లో కలకలం రేపింది. వేలూరుకు చెందిన నిత్యవేలు కుటుంబంతో కలిసి వచ్చి నారాయణగిరి వద్ద కారు పార్క్ చేశారు. దర్శనం తర్వాత తిరిగి వచ్చేసరికి కారులో బ్యాగులు చిందరవందరగా ఉన్నాయి, రెండు జతల కమ్మలు మాయమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గతంలో మహిళల మెడలో గొలుసులు దొంగిలించిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Entire Article