తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుంటే ఇలా జరిగిందేంటి.. అయ్యో పాపం ఆ ముగ్గురు

7 months ago 11
Prakasam District Road Accident: ప్రకాశం జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు విషాదం నింపాయి. ఉలవపాడు మండలం చాకిచెర్ల వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. వీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మరోవైపు సింగరాయకొండలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలపై మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read Entire Article