Tirumala Gold Dollars Case Ap Govt Orders: టీటీడీలో బంగారు డాలర్ల మాయం కేసులో ఊహించని మలుపు! 2006లో చోటుచేసుకున్న ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మంది అధికారులపై చర్యలను ప్రభుత్వం నిలిపివేసింది. విచారణలో అభియోగాలు రుజువు కాకపోవడంతో దేవాదాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ డాలర్లు ఏమయ్యాయి? అధికారులకు ఊరట ఎలా దక్కింది? ఈ కేసులో డాలర్ శేషాద్రి పాత్ర ఏమిటి? అసలు నిజాలు వెలుగులోకి వస్తాయా?