తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. నేడు అంకురార్పణ, 8న గరుడ సేవ

1 year ago 43
Tirumala Brahmotsavams Ankurarpanam Today: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణానికి ముందురోజు నిర్వహించే అంకురార్పణ కార్యక్రమాన్ని ఇవాళ సాయంత్రం వేడుకగా నిర్వహించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శుక్రవారం జరిగే ధ్వజారోహణంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. శుక్రవారం రాత్రి ప్రభుత్వం తరఫున చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి.. శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. అనంతరం మాడవీధుల్లో జరిగే పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు.
Read Entire Article