తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. అన్నీ బ్రాండెడ్‌వే, మే 1, 2 తేదీల్లో పక్కా.. త్వరపడండి

3 hours ago 1
TTD E-Auction Of Watches On May 1st 2nd: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన వాచీలను మే 1, 2 తేదీల్లో ఈ-వేలం వేయనున్నారు. టైటాన్, సిటిజన్ వంటి వివిధ కంపెనీల వాచీలు 62 లాట్లలో అందుబాటులో ఉన్నాయి. అలాగే, నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలోని శ్రీ అగస్తీశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 1 నుండి 10 వరకు వైభవంగా జరగనున్నాయి. భక్తులు ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.
Read Entire Article