తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ రైళ్లను రద్దు చేశారు, పూర్తి వివరాలివే

1 year ago 35
Tirupati Trains Cancelled Due To Flood: ఏపీ ప్రజలకు ముఖ్యమైన గమనిక.. వర్షాలు, వరదల కారణంగా పలు రైళ్లను ఇప్పటికే రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుపతి నుంచి వెళ్లాల్సిన కొన్ని రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నిటిని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు విజయవాడ కాజీపేట రూట్‌లో ట్రాక్ మరమ్మత్తుల పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సాయంత్రానికి తిరిగి ట్రాక్‌పై రైళ్ల రాకపోకల్ని ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.
Read Entire Article