తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన.. ఫోన్ నంబర్లు కూడా..

7 months ago 20
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. భక్తులను ఉద్దేశించి టీటీడీ కీలక సూచనలు చేసింది. టీటీడీ ఈవో శ్యామలరావు పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ నిర్వహిస్తున్నారని టీటీడీ తెలిపింది. ఈ నకిలీ అకౌంట్ ద్వారా డబ్బులు అడుగుతున్నారని.. ఇలాంటి నకిలీ అకౌంట్లను నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది. ఏ వివరాలకైనా టీటీడీ అధికారిక వెబ్ సైట్, సోషల్ మీడియా హ్యాండిళ్లను మాత్రమే విశ్వసించాలని భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది.
Read Entire Article