తిరుమల శ్రీవారి భక్తులకు కొండపై గదులు దొరక్కపోయినా నో టెన్షన్.. కీలక నిర్ణయం

4 months ago 12
TTD Chairman On Tirumala Cottages: తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ కొత్త పాలకమండలి ఏర్పాటైన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు ఛైర్మన్ బీఆర్ నాయుడు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం, లడ్డూ నాణ్యత పెంపునకు ప్రాధాన్యతనిస్తున్నారు. తిరుపతిలో భారీ వసతి సముదాయాలు నిర్మించి, భక్తులను అక్కడి నుంచే తిరుమలకు తరలించే ప్రణాళిక సిద్ధమైంది. రేణిగుంట విమానాశ్రయానికి శ్రీ వేంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా పేరు మార్చే ప్రతిపాదనలున్నాయి. టీటీడీ పాలకమండలి ఏర్పాటై ఏడాది పూర్తైన సందర్భంగా కీలక అంశాలను వెల్లడించారు.
Read Entire Article