తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. నవంబర్ 13న ప్రత్యేకం, ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఛాన్స్!

7 months ago 6
Tirumala Kaisika Dwadasi: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 13న టీటీడీ సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని నిర్వహించనుంది. ప్రతి ఏటా ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిస్తూ.. కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఘనంగా ఊరేగిస్తారు.
Read Entire Article