తిరుమల: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ.. ఇక నో టెన్షన్..

10 months ago 26
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావటంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలపై దర్శనాలను టీటీడీ రెండు నెలలు రద్దు చేసిందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ క్లారిటీ ఇచ్చారు. తిరుమలలో సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం యథాతథంగా కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు.
Read Entire Article