తిరుమల శ్రీవారి భక్తులకు పండగే.. ఇకపై గదులు దొరక్కపోయినా నో టెన్షన్, కీలక ప్రకటన

1 year ago 19
Tirumala New PAC-5 Complex Accommodation Open Soon: తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వసతి గదుల కేటాయింపులో పారదర్శకత పెంచడంతో పాటు, అత్యాధునిక సౌకర్యాలతో కొత్త విశ్రాంతి గృహాలు అందుబాటులోకి రానున్నాయి. భక్తుల భద్రత కోసం సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు, నాణ్యమైన ఆహారం కోసం క్యాంటీన్ల ఆధునీకరణ వంటి చర్యలు తీసుకోనున్నారు. అంతేకాదు, తిరుమల మరింత అభివృద్ధి చెందనుంది! ఈ మార్పులన్నీ భక్తుల అనుభూతిని మరింత మెరుగుపరచడానికి ఉద్దేశించబడ్డాయి.
Read Entire Article