తిరుమల శ్రీవారి భక్తులకు పండగే.. గంటన్నరలో తిరుపతికి వెళ్లొచ్చు, కొత్త సర్వీస్ ప్రారంభం

5 months ago 9
Tirupati To Rajahmundry New Flight Service Start Today: తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు! రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి కొత్త విమాన సర్వీస్ మొదలైంది. కేవలం గంటన్నరలోనే తిరుపతి చేరుకోవచ్చు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దీన్ని ప్రారంభించారు. మంగళ, గురు, శనివారాల్లో అలయన్స్‌ ఎయిర్‌ ఈ సేవలు అందిస్తుంది. టిక్కెట్లకు భారీ డిమాండ్ ఉంది, మూడు నెలల వరకు బుక్ అయ్యాయి. తక్కువ ధరలో టిక్కెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు విమాన సేవలు విస్తరిస్తాయని తెలిపారు.
Read Entire Article