తిరుమల శ్రీవారి భక్తులకు పండగే.. వసతి గదులు ఈజీగా.. టీటీడీ ఛైర్మన్ కీలక ఆదేశాలు

7 months ago 20
Tirumala Alipiri Base Camp: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇంజనీరింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అలిపిరి బేస్ క్యాంప్ డిజైన్, వేసవికి వసతి, క్యూలైన్ల ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఒంటిమిట్ట, అమరావతి, వివిధ ప్రాంతాల్లోని ఆలయాల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలని, కళ్యాణ మండపాలపై కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే కనుమ పండుగనాడు గోపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
Read Entire Article