తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. 10 రోజుల పాటూ ఈ దర్శనాలు రద్దు

1 year ago 23
Tirumala Vaikunta Ekadasi Darshans Cancelled: తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో వీఐపీ ప్రొటోకాల్‌ దర్శనాలు మినహా చంటిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్‌ఆర్‌ఐల దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ వివిధ శాఖల ఉన్నతాధికారులతో అడిషనల్ ఈవో సమావేశ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్షించారు.
Read Entire Article