తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. రెండు రోజులు ఆర్జిత సేవలు రద్దు

4 months ago 13
Pushpa Yagam In Tirumala Temple On October 30: తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం అక్టోబర్ 30న అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికి ముందురోజు అంకురార్పణ ఉంటుంది. అలాగే, శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబర్ 17 నుండి 19 వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ రెండు ఉత్సవాల సందర్భంగా కొన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడ్డాయి. శ్రీవారి భక్తులు ఈ ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశారు.
Read Entire Article