తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ తీపికబురు.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి

5 months ago 6
Special Trains Diwali 2025: దసరా, దీపావళి పండుగల రద్దీని తగ్గించడానికి, ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తిరుమల శ్రీవారి భక్తులకు అనుకూలంగా తిరుపతి నుండి షిర్డీ, జల్నాకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. చెన్నై, హైదరాబాద్, కన్యాకుమారి వంటి ప్రాంతాల నుండి కూడా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈసారి మొత్తం 470 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సేవలు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటాయి.
Read Entire Article