తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ నుంచి కానుకలు, టికెట్లు వెంటనే బుక్ చేస్కోండి!

1 year ago 16
Tiruchanur Temple Varalakshmi Vratham 2025: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ఆగస్టు 8న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే భక్తులకు కుంకుమ, గాజులు, ప్రసాదాలు పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా పలు ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article