తిరుమల శ్రీవారి భక్తులు గదుల కోసం టెన్షన్ పడొద్దు.. టీటీడీ కీలక నిర్ణయం, స్పీడ్ పెంచారు

11 months ago 9
Tirumala Devotees Alipiri Base Camp Update: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో కొండపై వసతి గదుల విషయంలో భక్తులు ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో టీటీడీ గదులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో అమరావతిలో ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో టీటీడీ ఛైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు, ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సీఎం చంద్రబాబు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించడంతో వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. శ్రీవారి పాదాల చెంత ఉన్న అలిపిరిలో బేస్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయనున్నారు.
Read Entire Article