తిరుమల శ్రీవారి భక్తుల్ని నెల తర్వాత అనుమతిస్తున్నారు.. హమ్మయ్యా మళ్లీ అందుబాటులోకి

6 months ago 8
Tirumala Pushkarini Reopend For Devotees: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. మూడు వారాల క్రితం మూతపడిన స్వామివారి పుష్కరిణి మరమ్మతులు పూర్తయ్యాయి. బుధవారం నుండి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 24న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
Read Entire Article