TTD Sowbhagyam Program August 8: ఈ నెల 8 నుంచి టీటీడీ తిరుమల శ్రీవారి మహిళల భక్తుల కోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. టీటీడీ ఆలయాల్లో వరలక్ష్మి వ్రతం రోజు సౌభాగ్యం పేరుతో మహిళలకు పార్శిళ్లు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు సౌభాగ్యం కార్యక్రమానికి ఓ భక్తుడు విరాళాన్ని అందజేశారు. సౌభాగ్యం కిట్కు అవసరమైన వస్తువుల్ని ఇచ్చారు. ఈ మేరకు ప్యాకెట్లను ఆలయాలకు తరలిస్తున్నారు. సౌభాగ్యం గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.