తిరుమల శ్రీవారి సేవలో ఆమని కుటుంబం

10 months ago 23
తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారి బ్రేక్ దర్శనం సమయంలో సినీ నటి ఆమని కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ముక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అర్చకులు వేదాశ్వీరచనం అందించి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరోవైపు తిరుమల ఆలయం వెలుపల ఆమనితో ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి ప్రదర్శించారు.
Read Entire Article