తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మీనాక్షి చౌదరి

4 weeks ago 5
సినీ నటి మీనాక్షి చౌదరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మీనాక్షి శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం మీనాక్షికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనం తర్వాత మీనాక్షి భక్తులతో స‌ర‌దాగా న‌వ్వుతూ మాట్లాడి సెల్ఫీలు దిగారు.
Read Entire Article