తిరుమల శ్రీవారి హుండీకి రికార్డ్ స్థాయిలో ఆదాయం.. కళ్లు చెదిరే మొత్తం, ఎన్ని కోట్లంటే!

5 months ago 8
Tirumala Brahmotsavam Rs 25 Crores Hundi Income: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో విజయవంతంగా ముగిశాయి. నిరాటంకంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలు టీటీడీ చరిత్రలో ఇదే మొదటిసారి అని ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, రూ. 25.12 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. 28 లక్షల లడ్డూలు, 26 లక్షల అన్నప్రసాదాలు అందించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, అలంకరణలు ఆకట్టుకున్నాయి.
Read Entire Article