తిరుమల శ్రీవారికి 10 రోజుల్లో భారీగా ఆదాయం.. కళ్లు చెదిరే మొత్తంలో, ఎంతంటే!

1 year ago 24
Tirumala Vaikunta Dwara Darshan Hundi Income Rs 34 Crore: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 10 నుంచి 19 వరకు కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ పది రోజుల్లో శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. మొత్తం 10 రోజల్లో 6లక్షలకుపైగా భక్తుల శ్రీవారిని దర్శించుకున్నారు. 10 రోజుల్లో తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. ఆదివారం రాత్రితో వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తయ్యాయి.
Read Entire Article