Tirumala Vaikunta Dwara Darshan Hundi Income Rs 34 Crore: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 10 నుంచి 19 వరకు కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ పది రోజుల్లో శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. మొత్తం 10 రోజల్లో 6లక్షలకుపైగా భక్తుల శ్రీవారిని దర్శించుకున్నారు. 10 రోజుల్లో తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. ఆదివారం రాత్రితో వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తయ్యాయి.