తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. హుండీకి రికార్డ్ ఆదాయం, ఎన్ని కోట్లంటే!

4 months ago 12
తిరుమల శ్రీవారిపై భక్తులు కాసుల వర్షం కురిపించారు. అక్టోబర్ శ్రీవారి హుండీకి రికార్డ్ ఆదాయం వచ్చింది. ఈ మేరకు టీటీడీ ఈవో వివరాలు వెల్లడించారు. అక్టోబర్ నెలలో తిరుమల శ్రీవారిని 22.77 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిపారు. గత నెలలో హుండీ ఆదాయం రూ. 119.35 కోట్లు వచ్చిందని వెల్లడించారు. 1.23 కోట్ల లడ్డూలు అమ్ముడయ్యాయని చెప్పారు. కాగా, నవంబర్ 17 నుంచి 25 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
Read Entire Article