తిరుమల శ్రీవారికి చెన్నై భక్తుడి ఖరీదైన కానుక.. 2.5 కేజీల బంగారంతో శంఖం, చక్రం.. ఎన్ని కోట్లంటే!

1 year ago 19
Tirumala Gold Conch And Disc Donated: చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధులు తిరుమల శ్రీవారికి రూ.2.4 కోట్ల విలువైన బంగారు శంఖం, చక్రాన్ని కానుకగా సమర్పించారు. 2.5 కిలోల బరువున్న ఈ ఆభరణాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. మరోవైపు, టీటీడీ ఈవో జె. శ్యామల రావు శ్రీనివాస కల్యాణోత్సవాలను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విదేశాల్లో కల్యాణోత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని సూచించారు.
Read Entire Article