తిరుమల శ్రీవారికి తెలంగాణ ఎంపీ ఖరీదైన కానుక.. బంగారంతో ప్రత్యేకంగా తయారీ

5 months ago 13
Tirumala Ashtalakshmi Chandravanka Kanti Rs 60 Lakhs: తిరుమల శ్రీవారికి రోజూ భక్తులు విరాళాలు సమర్పిస్తుంటారు. తాజాగా తెలంగాణకు చెందిన చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్వామివారికి అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిని విరాళంగా అందజేశారు. 60 లక్షల రూపాయల విలువైన 535 గ్రాముల బంగారంతో ఈ కంఠిని తయారు చేయించారు. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి స్వయంగా ఈ ఆభరణాన్ని టీటీడీ చైర్మన్, అదనపు ఈవోలకు అందజేశారు.
Read Entire Article