తిరుమల శ్రీవారికి బెంగళూరు, హైదరాబాద్ భక్తుల భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తం, ఎంతంటే!

1 year ago 14
Tirumala Hyderabad Devotee Huge Donation: తిరుమల శ్రీవారి నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. అయితే పలువురు భక్తులు స్వామివారికి కానుకలు, విరాళాలు కూడా అందజేస్తుంటారు. కొందరు భక్తులు, పారిశ్రామికవేత్తలు భారీ మొత్తంలో శ్రీవారికి విరాళాలు ఇస్తుంటారు. తాజాగా బెంగళూరుకు చెందిన భక్తుడు ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.50లక్షలు విరాళంగా అందజేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన మరో భక్తుడు టీటీడీకి 15 టీవీఎస్ ఎలక్ట్రిక్ బైకుల్ని విరాళంగా అందజేశారు.. శ్రీవారి ఆలయం సమీపంలో పూజలు నిర్వహించిన తర్వాత తాళాలను టీటీడీ అడిషనల్ ఈవోకు అందజేశారు.
Read Entire Article