తిరుమల శ్రీవారికి భక్తుడి ఖరీదైన కానుక.. విలువ ఎంతంటే!

10 months ago 18
TTD Sweeper Machine Donated: తిరుమల శ్రీవారికి భక్తులు రూ.25 లక్షల విలువైన స్వీపింగ్ మెషిన్‌ను విరాళంగా అందజేశారు. మరోవైపు అన్నమాచార్య కళామందిరంలో ఏప్రిల్ 30 నుంచి మే 2 వరకు శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు జరగనున్నాయి. చిత్తూరు జిల్లాలోని శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా జరిగింది. మే 5 నుంచి 13 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మే 9న స్వామివారి కల్యాణోత్సవం జరుగుతుంది.
Read Entire Article