Tirumala Confusion On Devotee Donated Silver: తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. కొందరు భక్తులు స్వామివారికి కానుకల్ని, విరాళాన్ని అందజేసి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులు డబ్బులు, బంగారం, వెండి రూపంలో కానుకల్ని అందజేస్తారు. అయితే తాజాగా ఓ వ్యక్తి తిరుమల శ్రీవారికి వెండి వస్తువుల్ని కానుకగా అందజేశారు. అయితే ఈ వెండి విషయంలో కాస్త గందరగోళం నడిచింది. చివరికి ఆరా తీస్తే అసలు ట్విస్ట్ బయటపడింది.