తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో, ఎంతంటే!

1 year ago 21
Tirumala Devotee Kuappala Giridhar Kumar Donates Rs 10 Lakhs: తిరుమలకు నిత్యం వేలాదిమంది భక్తులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. శ్రీవారిని దర్శించుకుని.. తమ మొక్కుల్ని చెల్లించుకుంటారు. కొందరు భక్తులు స్వామివారికి తమకు తోచిన విధంగా విరాళాలను అందిస్తుంటారు. తాజాగా మరో భక్తులు తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని అందజేశారు. కుప్పాల గిరిధర్ కుమార్ అనే భక్తుడు టీటీడీ ప్రాణదాన ట్రస్ట్‌కు విరాళాన్ని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.
Read Entire Article