Tirumala Devotee Donated Rs 25 Lakhs: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు విరాళాలు, కానుకల్ని అందిస్తుంటారు. వీరిలో కొందరు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు విరాళాలు ఇస్తారు.. టీటీడీ ఆ నిధుల్ని భక్తుల కోసం, సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేసింది. తాజాగా హైదరాబాద్కు చెందిన భక్తుడు భారీ విరాళాన్ని ఇచ్చారు.. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్కు ఈ విరాళాన్ని ఇచ్చారు. ఈ మేరకు విరాళం ఇచ్చిన దాతను టీటీడీ అభినందించింది.