తిరుమలకు కాలినడకన వెళ్లిన హీరోయిన్ మీనాక్షి చౌదరి

4 weeks ago 9
నటి మీనాక్షి చౌదరి.. కాలి నడకన తిరుమల కొండకు చేరుకున్నారు. మెట్ల మార్గంలో కొంత మంది భక్తులు ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. అభిమానులకు ఆమె నవ్వుతూ అభివాదం చేశారు. కేవలం 2.30 గంటల్లో కొండపైకి చేరుకున్నారు మీనాక్షి.
Read Entire Article