తిరుమలకు వచ్చే భక్తులకు జీవిత బీమా.. దేశంలోనే తొలిసారిగా.. టీటీడీ కీలక నిర్ణయం..

1 hour ago 1
తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులకు లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించాలని నిర్ణయించింది. తిరుమలకు వచ్చిన భక్తులు ఎవరైనా సహజ మరణానికి గురైతే.. వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు అందించాలని నిర్ణయం తీసుకుంది. బుధవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
Read Entire Article