తిరుమలలో అత్యాధునిక FSSAI ల్యాబ్‌ ప్రారంభించిన చంద్రబాబు.. దేశంలోనే తొలిసారి!

1 month ago 8
Tirumala Fssai Lab Inaugurated Today: తిరుమలలో FSSAI ల్యాబ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం అధికారుల్ని అడిగి పనితీరును తెలుసుకున్నారు. ఈ అత్యాధునిక ల్యాబ్‌లో లడ్డూ, ఇతర అన్నప్రసాదాల నాణ్యత, స్వచ్ఛతను మరింత పకడ్బందీగా పర్యవేక్షించేలా ప్లాన్ చేశారు. ఈ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, టీటీడీ కలిసి తిరుమలలో ఏర్పాటు చేశారు. ఓ పుణ్యక్షేత్రంలో అత్యాధునిక సౌకర్యాలతో భారీ ఫుడ్ ల్యాబ్‌ను దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేశారు.
Read Entire Article