తిరుమలలో అన్యమత ప్రచారం!.. పాటలతో రీల్స్..? రంగంలోకి దిగిన విజిలెన్స్..

3 months ago 4
తిరుమలలో అన్యమత ప్రచారం వదంతులు కలకలం రేపుతున్నాయి. ఓ వర్గానికి చెందిన వారు పాపవినాశనం దగ్గర అన్యమత ప్రచారం చేశారనే వార్తలు ఆదివారం గుప్పుమన్నాయి. 20 మంది వరకూ పాటలతో రీల్స్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారం జోరుగా సాగడంతో టీటీడీ విజిలెన్స్ రంగంలోకి దిగింది. నిజంగా అన్యమత ప్రచారం చేశారా? ఇది తిరుమలలోనే జరిగిందా? అనే విషయాలపై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది విచారణ చేస్తున్నట్లు సమాచారం.
Read Entire Article