తిరుమలలో అరుదైన ఘట్టం.. స్వామివారి బంగారు కవచం తొలగింపు.. కారణమిదే

4 hours ago 1
తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 9 నుంచి 11 వరకు సాలకట్ల జ్యేష్టాభిషేకం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా శ్రీవారి బంగారు కవచాన్ని తొలగించి ప్రత్యేక హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తారు. మొదటి రోజు వజ్ర కవచం, రెండో రోజు ముత్యాల కవచం అలంకరిస్తారు. చివరి రోజున తిరిగి బంగారు కవచాన్ని స్వామికి సమర్పిస్తారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ అరుదైన వేడుక జరుగుతుంది.
Read Entire Article