తిరుమలలో ఆ ఫుడ్‌పై బ్యాన్.. భక్తులకు ఆ ఫుడ్ మాత్రమే, టీటీడీ కీలక నిర్ణయం

7 months ago 17
Tirumala Serve Traditional Food To Devotees: తిరుమలలో భక్తులకు నాణ్యమైన సాంప్రదాయ ఆహారం అందించేలా ప్రణాళికలు, పచ్చదనం పెంపు, ఔషధ వన ఏర్పాటుకు టీటీడీ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. తిరుపతి గోశాల నిర్వహణ, గోవులకు అందుతున్న సౌకర్యాలను టీటీడీ ఈవో పరిశీలించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article